Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోక్లామ్‌ వద్ద చైనా దూకుడు.. భారత్ చర్యలు భేష్.. అమెరికా

డోక్లామ్‌కు అతిదగ్గరగా చైనా యుద్ధ విమానాలు మోహరించిన తర్వాత.. భారత్ తీసుకున్న చర్యలపై అమెరికా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారత్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌కు సమీపంలోని తన దేశ పరిధిలో ఆగమే

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (11:00 IST)
డోక్లామ్‌కు అతిదగ్గరగా చైనా యుద్ధ విమానాలు మోహరించిన తర్వాత.. భారత్ తీసుకున్న చర్యలపై అమెరికా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారత్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌కు సమీపంలోని తన దేశ పరిధిలో ఆగమేఘాల మీద ఓ రన్ వేను నిర్మించి దాదాపు 40 యుద్ధ విమానాలను చైనా అక్కడికి పంపింది.

అయితే చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డోక్లామ్‌కు సమీపంలోని పశ్చిమ బెంగాల్‌లో వున్న హసీమర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను భారత్ భారీగా అభివృద్ధి చేసింది. 
 
సుఖోయ్ యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. దాదాపు 30 విమానాలను అక్కడకు పంపింది. సుఖోయ్‌లతో  పాటు బ్రహ్మోస్ క్షిపణలను కూడా చేర్చింది. దీంతో వెనక్కి తగ్గిన చైనా.. తమ యుద్ధ విమానాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. 
 
ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికా నిఘా శాటిలైట్లు కూడా గమనించాయి. చైనా దూకుడుగా వ్యవహరించినా.. భారత్ సంయమనంగా వ్యవహరించిందని.. భారత్ తీసుకున్న చర్యలు భేష్ అంటూ అమెరికా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments