Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 13,915.. యూఏఈలో ఎన్నారైలకు?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:10 IST)
ఇటలీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,15,877కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 53,218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీలో అత్యధికంగా 13,915 మంది మరణించగా, 1,15,242ల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్‌లో 10,348 మంది, అమెరికాలో 6,088 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు.
 
జర్మనీలో మృతుల సంఖ్య 1,107, ఫ్రాన్స్‌లో 5,387 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. అగ్రరాజ్యాలను సైతం ఈ వైరస్‌ గడగడలాడిస్తోంది. అటు గల్ఫ్ దేశాల్లోనూ తన ఉనికి చాటుకున్న ఈ మహమ్మారి అక్కడ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 
 
ఇక యూఏఈలో కొవిడ్‌-19 విజృంభణతో గురువారం ఒక్కరోజే 210 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కి చేరాయి. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ఉన్నారని యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటున్నట్లు యూఏఈ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments