Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 3402 కేసులు.. 49 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:16 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలో కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రెండు లక్షల దిశగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఒక్క రోజే నమోదైన 3,402 కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు సౌదీ వ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,97,608కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఇక గురువారం 49 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారు 1,752 మంది అయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. 
 
అయితే, గత రెండు మూడు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు పెరుగుతుండటం కాస్తా ఊరటనిచ్చే విషయమని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 4,909 మంది కోవిడ్ పేషెంట్స్ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,37,669కు చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments