కెన్యాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు.. 169కి చేరిన మృతులు

సెల్వి
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:59 IST)
Kenya Floods
కెన్యాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 169కి చేరుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ కెన్యా పట్టణంలోని మై మహియులో సోమవారం ఉదయం డ్యామ్ పేలడంతో 48 మంది మృతి చెందగా, అనేక మంది నిరాశ్రయులైనారని ఐజాక్ మవౌరా తెలిపారు. 
 
వర్షాల కారణంగా ఇప్పటి వరకు 169 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతు అయిన వారి కోసం రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశం ప్రస్తుతం ఎల్ నినో ప్రేరేపిత సగటు కంటే ఎక్కువ వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. కెన్యా వాతావరణ విభాగం భారీ వర్షాలు ఈ వారం కూడా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు మరియు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments