Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుఫాను విధ్వంసం - 208 మంది మృతి

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (07:31 IST)
ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి ఆ దేశంలో అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. ఈ తుఫాను వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది మృత్యువాతపడ్డారు. మరో 250 మందివరకు గాయపడ్డారు. 52 మంది గల్లంతు అయ్యారు. ఇటీవలి కాలంలో ఈ దేశంలో తుఫాను ధాటికి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్చిపెలాగోలేని సౌథర్న్, సెంట్రల్ రీజియన్లలో సుమారు 239 మంది ఈ తుఫాను వల్ల గాయపడ్డారు. మరో 52 మంది గల్లంతయ్యారు. కోస్తా ప్రాంతమంతా తుఫానుధాటికి తుడిచిపెట్టుకుని పోయిందని ఫిలిప్పీన్స్ రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. 
 
అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ తుఫాను వల్ల నిరాశ్రయులైన లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments