Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీనపడిన వాయుగుండం - ఏపీలో వర్షాలు తగ్గుముఖం

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (15:02 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ సోమవారం బలహీనపడి, అల్పపీడనం స్థాయికి పడిపోతుందని తెలిపారు. 
 
అయితే, అల్పపీడనం బలహీనపడినప్పటికీ సోమ, మంగళవారాల్లో మాత్రం అక్కడక్కడ వర్షపు జుల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావం కారణంగా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 
 
పైగా, సముద్రంలో అలజడి పూర్తిగా తగ్గిపోలేదని అందువల్ల జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వారు హెచ్చరించారు. అయితే, ఈ వాయుగుండం ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించలేదని చెప్పొచ్చు. ఒక్క పాలకోడేరులో మాత్రం 14 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments