Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌటాలో వైమానిక దాడులు.. ఎటు చూసినా బాంబులే..

సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో వి

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:09 IST)
సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. సైనిక వైమానిక దాడుల్లో ఇప్పటికే 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు వున్నారు. నిజానికి నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించినా.. రష్యా-సిరియా బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే వున్నాయి. దీంతో సిరియా వీధులన్నీ శవాల దిబ్బలుగా మారాయి. ఎటుచూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. 
 
మొదటి దీంతో సిరియాలో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం గౌటాలో పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి. ఎటు చూసినా బాంబులే. ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కూడా లేక ప్రజలు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments