Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు.

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (21:24 IST)
ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు దాడులతో మసీదుపై విరుచుకపడ్డారు. ఈ దాడిలో అక్కడికక్కడే 180 మంది మరణించారు. 
 
బాంబు దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న మరికొందరిపై ఉగ్రవాదులు తుపాకులతో వెంటాడి వెంటాడి చంపారు. ఈ తుపాకుల దాడిలో మరో 55 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కాగా తీవ్రంగా గాయపడినవారు 100 మందికి పైగా వున్నట్లు చెపుతున్నారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులగా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments