Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దు వెంట ఓ చిన్నపాటి విలేజ్‌ ఏర్పాటు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:12 IST)
సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న వేళ కంత్రీ డ్రాగన్ మరోసారి తన చర్యలతో భారత్‌ను రెచ్చగొడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంట భారత భూభాగంలో ఏకంగా ఓ చిన్నపాటి విలేజ్‌నే నిర్మించేసింది. 
 
మన భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్లు శాటిలైట్ ఇమేజ్‌లు స్పష్టం చేస్తున్నాయి. డ్రాగన్ సృష్టించిన గ్రామంలో 101 ఇళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఇదే తరహాలో మరికొంత దూరంలో మరో గ్రామాన్ని నిర్మించింది.

అయితే, ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం భౌగిళికంగా భారత భూభాగంలో ఉన్నప్పటికీ 1959 నుంచి చైనా ఆధీనంలో ఉంది. గతంలో అక్కడ చైనా ఆర్మీ మాత్రమే ఉండగా తాజాగా గ్రామన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments