Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో పంది గుండె అమర్చిన తొలి వ్యక్తి మృతి!!

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (09:40 IST)
ప్రపంచంలోనే తొలిసారి పంది కిడ్నీ అమర్చిన (ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయించుకున్న వ్యక్తి రిచర్డ్ స్లేమాన్ మృతి చెందారు. ఈయనకు వయసు 62 సంపత్సరాలు. రెండు నెలల క్రితం మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు స్లేమాన్‌కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు. అది విజయవంతం కావడంతో రెండు వారాల తర్వాత ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అయితే, ఆయన తాజాగా ఉన్నట్టు ప్రాణాలు కోల్పోయాడు. 
 
అయితే, స్లేమాన్ ఆకస్మిక మరణానికి, ఆపరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి వల్ల ఆయన మరణించలేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఆయనకు అంతకుముందే మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వచ్చిన రిచర్డ్‌కు 2018లో మరణించిన ఓ వ్యక్తి కిడ్నీని అణర్చారు. అయితే, అది విఫలం కావడంతో జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments