Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం, కరోనాతో వస్తున్నారనీ...

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:58 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. దీంతో పలు దేశాలు తమ దేశ విమానాలపై పలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది.
 
భారత్ నుండి వస్తున్న కొందరు ప్రయాణికులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాపై హాంకాంగ్ బ్యాన్ విధించడం ఇది నాలుగోసారి. అయితే తాజా నిషేధం నవంబరు 10 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
 
భారత్ నుంచి హాంకాంగ్ వచ్చే ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందుగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఇస్తేనే అనుమతిస్తామని ఆ దేశం ఆదేశాలు జారీచేసింది. అయితే ముంబై నుంచి వెళ్లిన ప్రయాణికులకు పాజిటివ్ నిర్ధారణ కావంతో ఆ దేశ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments