Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెన్యాలో తీవ్ర కరువు.. నీటి కొరతతో ఏనుగులు మృత్యువాత

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (13:37 IST)
ఆఫ్రికా దేశమైన కెన్యాలో తీవ్ర కరువు కారణంగా ఏనుగులు తాగేందుకు నీరులేక మృత్యువాత పడుతున్నాయి. కెన్యా 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువును ఎదుర్కొంటోంది. దీంతో నీటి కొరతతో వివిధ జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఏనుగులు అధికంగా ఉండే కెన్యాలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర కరువు కారణంగా ఆహారం, తాగడానికి నీరు లేక ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి.
 
దీనిపై కెన్యా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 205 ఏనుగులు కరువుతో బాధపడుతున్నాయని తెలిపారు. కెన్యాలో కరువు కారణంగా ఏనుగులతో పాటు 14 రకాల జంతువులు చనిపోతున్నాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. కెన్యాలో వర్షపాతం క్రమంగా తగ్గుతోంది.
 
ముఖ్యంగా ఉత్తర కెన్యాలో వరుసగా 3వ సంవత్సరం అత్యల్ప వర్షపాతం నమోదైంది. పర్యాటక ప్రాంతాల్లో జంతువులకు నీరు, ఆహారం అందించేందుకు కెన్యా టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments