Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వాడి పేరుతో కరాచీలో ఒక పేట

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (12:12 IST)
ప్రస్తుతం  పాకిస్థాన్ లో ఉన్న కరాచీ లో ఒక తెలుగువాడి పేరుతో పేట ఉంది. అదే పున్నయాపూర్. కోటంరాజు పున్నయ్య ,బాపట్ల లో  పుట్టి పత్రికా రంగంలోనే పనిచేయాలనే లక్ష్యంతో బొంబాయి వెళ్లి విద్యనభ్యసించి  పట్టభద్రుడు కాకున్ననూ ఆంగ్లంలో పట్టు సంపాదించి కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఆదరణతో ఆంధ్రపత్రిక లో చేరారు. మద్రాస్ కు బదిలీ అయిన  తరువాత ఆంధ్రపత్రిక డైలీ ని ప్రారంభించి నడిపారు.

హ్యుమానిటీ అనే ఆంగ్ల పత్రిక కు సంపాదకునిగా పనిచేశారు ....అప్పుడే కరాచీ నుండి నడిచే న్యూ టైమ్స్ పత్రిక యాజమాన్యం దృష్టి పున్నయ్య గారి సంపాదకత్వాలపై పడింది ,వారి ఆహ్వానం మీద కరాచీ చేరి  'న్యూ టైమ్స్' సంపాదకుడిగా  బలహీనుల స్వరాన్ని బలం గా వినిపించారు.

కొద్ది రోజులకే 'సింధు ఆబ్సర్వర్ ' పత్రికకు మారి చివరివరక అక్కడే పనిచేశారు .బాపట్ల నుండి కరాచీ చేరిన పున్నయ్య గారు ధర్మం వైపు ,పేదలవైపు పోరాడి అక్కడే తుదిశ్వాస విడిచారు .తమ వాణి వినిపించిన ఆ మహామనీషి కి నివాళిగా అక్కడి ప్రజలు ఒక పేట కు 'పున్నయ్య పూర్ ' గా నామకరణం చేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments