Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 78వ స్థానం.. ఎందులో తెలుసా?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (11:43 IST)
ప్రపంచ వ్యాప్తంగా అవినీతికి పాల్పడే దేశాల జాబితాను ఓ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారత్‌కు 78వ స్థానం లభించింది. వాచ్‌డాగ్ ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంధ సంస్థ.. ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి ఆధారంగా లభించిన గణాంకాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. 
 
దీని ఆధారంగా విడుదలైన పట్టికలో సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా వంటి దేశాలు తొలి మూడు స్థానాలను సొంతం చేసుకోగా, గతంలో 81వ స్థానంలో భారత్ మూడు స్థానాలు ఎగబాకి 78వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
చైనా 87వ స్థానంలోనూ, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు 117, 149, 124 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అతి తక్కువ అవినీతికి పాల్పడిన దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఒకటి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ జాబితాలో అమెరికా 22వ స్థానానికి వెనక్కి నెట్టేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments