Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం.. భారత ట్రెయినీ పైలెట్ మృతి

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (09:17 IST)
ఫిలిప్పీన్స్‌లోని అపాయోవా ప్రావిన్స్‌లో చిన్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత ట్రైయినీ పైలెట్ కూలిపోయింది. విమానం కూలిన ఘటనా స్థలాన్ని సిబ్బంది గుర్తించి, మృతుల కోసం గాలిస్తున్నారు. ఈ విమానం మంగళవారం లావోంగ్ నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయ ట్రైనీ పైలెట్ రాజ్‌కుమార్‌ కొండేగా గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విమానం అదృశ్యమైనట్టు వెలుగులోకి రాగానే అత్యవసర సిబ్బంది,  ఎయిర్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకిదిగారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే, విమానంలోని ఇద్దరి మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లావోంగ్ నగరం నుంచి విమానం బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత విమానం కూలిపోయినట్టు తేలింది. ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మృతుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారతీయ ట్రైనీ ప్రైలెట్ మృతి చెందాడని అధికారులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments