Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:59 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. ఈ దేశంలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఈ పౌరుడు తన వద్ద ఉన్న తుపాకీతో హంతకుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన గ్రీన్‌వుడ్ పార్కు మాల్‌లో జరిగిందని. పోలీసులు తెలిపారు. 
 
కాగా, దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు గ్రీన్‌పుడ్ డిపార్ట్‌మెంట్ పోలీస్ చీఫ్ జిమ్ ఐసోన్ వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అదేసమయంల దుండగుడు నుంచి ఒక గన్‌తో పాటు పలు మ్యాగజైన్లను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments