Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులకు డుమ్మా కొట్టడంలో భారతీయులే ఫస్ట్

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:35 IST)
తమ విధులకు డుమ్మా కొట్టడంలో భారతీయులో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో పోల్చితే భారతీయులే అధిక సంఖ్యలో సెలవులు (75) తీసుకుంటారని ఎక్స్‌పీడియా అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఏ దేశ ప్రజలు అధికంగా సెలువులు తీసుకుంటారన్న అంశంపై ఈ సంస్థ ఓ సర్వే చేసింది. ఇందులో భారతీయులు అత్యధిక రోజులు సెలవులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు తేలింది. ఆ తర్వాత స్థానంలో 72 శాతంతో సౌత్ కొరియా, 69 శాతంతో హాంకాంగ్ దేశాలు ఉన్నాయి. 
 
ఈ సర్వేలో దాదాపు 53 శాతం మంది భారతీయులు తమకు దొరికే వాటికంటే తక్కువ సెలవులు తీసుకుంటున్న వారిలో 35 శాతం మంది మాత్రమే ఉన్నారని తేలింది. అలాగే, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నపుడు, సెలవులు దొరకని కారణంగా తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నవారు 68 శాతం మంది ఉన్నట్టు తెలిపారు. పై అధికారులు కూడా తమ కింది స్థాయి సిబ్బందికి సెలవులు ఇవ్వడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments