Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో బద్ధలైన అతిపెద్ద అగ్నిపర్వతం : 13 మంది మృతి

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (14:12 IST)
ఇండోనేషియా దేశంలోని జావాలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒకటి ఆదివారం బద్ధలైంది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. ఈ అగ్నిప్రమాదం బద్ధలుకావడంతో అందులో నుంచి లావా ఏరులైపారుతోంది. సమీప గ్రామాల్లోకి లావా ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోంది. దీంతో గ్రామస్తులంతా తమతమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, కోళ్లను పట్టుకుని పారిపోతున్నారు. ఈ అగ్నిపర్వతం సమీప గ్రామాలన్నీ పొగతో కమ్మేశాయి. 
 
ఈ ప్రమాదం తెలుసుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ముఖ్యంగా లుమాజాంగ్ జిల్లాలో 11 గ్రామాలను బూడిద దట్టంగా కప్పేసింది. నివాసాలు, వాహనాలు, ఇతర నిర్మాణాలన్నీ బూడిదతో కప్పేసి కనిపిస్తున్నాయి. ఈ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మసీదుు, చర్చిలు, స్కూల్స్, కమ్యూనిటీ హాళ్లు తదితర చోట్ల ఆశ్రయం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments