Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన కోసం పాముల రక్తం తాగిన ఇండోనేషియా సైనికులు (వీడియో)

యూఎస్ రక్షణ శాఖ సెక్రటరీ జిమ్ మాటిస్ ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియాకు వెళ్లారు. ఆ సమయంలో ఇండోనేషియా ఆర్మీకి చెందిన పలువురు సైనికులు పాముల రక్తం తాగారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (14:41 IST)
యూఎస్ రక్షణ శాఖ సెక్రటరీ జిమ్ మాటిస్ ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియాకు వెళ్లారు. ఆ సమయంలో ఇండోనేషియా ఆర్మీకి చెందిన పలువురు సైనికులు పాముల రక్తం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్‌ఈస్ట్ ఏసియాతో మిలిటరీ సంబంధాలను మెరుగు పరుచుకోవడం కోసం ఇండోనేషియాలో మాటిస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోసం ప్రత్యేకంగా ఇండోనేషియా సైన్యం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. 
 
ఆ ప్రదర్శనలో భాగంగా సైన్యం చేసిన స్టంట్స్ ఆధ్యంతం అబ్బుర పర్చాయి. ముఖ్యంగా పాముల తలలను నరికి వాటి రక్తాన్ని సైన్యం తాగేసిన తీరు జిమ్ మాటిస్‌కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాటిలో కింగ్ కోబ్రాలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇండోనేషియా సైన్యం పాముల రక్తాన్ని జుర్రేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments