Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లు పెట్టి వజ్ర, బంగారంతో మాస్క్ చేయించాడు.. మిలమిలా మెరిసిపోతుందిగా..?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (20:32 IST)
Mask
కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పనిసరిగా మారింది. ఈ మాస్కులు బయట కూడా కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు.. చాలామంది. మరికొందరు ఫ్యాషన్‌కు తగినట్లుగా మ్యాచింగ్ మాస్క్‌లు ఫాలో అవుతున్నారు. 
 
ఇక సౌండ్ పార్టీలయితే ఏకంగా బంగారంతోనే మాస్కులు తయారు చేయించుకుంటున్నారు. కొందరు లక్షల్లో బంగారు మాస్కుల కోసం పెడితే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కస్టమర్ మాత్రం ఏకంగా కోట్లే పెట్టేశాడు.
 
నగల తయారీ సంస్థ యవెన్ కంపెనీ మాస్క్‌ను బంగారం, వజ్రాలను కలిపి తయారు చేసిందని వెల్లడించింది. ఈ బంగారు మాస్క్ తయారీ కోసం 18 క్యారెట్ల తెల్ల బంగారం, 3,600 తెల్ల, నల్ల డైమండ్లను ఉపయోగించి డిజైన్ చేశారు. దీన్ని చూస్తే మిలమిలా మెరిసిపోతుంది. 
 
అంతేకాదు ఈ మాస్క్‌కు N99 ఫిల్టర్లను కూడా అమర్చారు. ఇంత విలువైన మాస్క్‌ను కస్టమర్ ఎంతో ఇష్టంగా తయారు చేపించుకున్నాడని ఇసాక్ లావేయ్ వెల్లడించారు. ఈ మాస్క్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments