Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 22 మంది కార్మికులు మృతి

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:11 IST)
marble mine
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జియారత్ ఘర్ పర్వత శ్రేణుల్లో ఉన్న చలువరాతి గనులు కుప్పకూలాయి. ఈ ఘటనలో 22 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 
 
శిథిలాల కింద ఇంకా పలువురు కార్మికులు ఉండడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల్లో 12 మంది మైనర్లు ఉన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
 
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న సాఫి పట్టణ శివారులో జియారత్ ఘర్ పర్వత శ్రేణులున్నాయి. ఈ శ్రేణుల్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments