Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ పేలుడు.. 27మంది మృతి: 12మందికి గాయాలు

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (12:19 IST)
దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా రెఫ్యూజీ క్యాంపులో భారీ పేలుడు సంభవించింది. లెబ‌నాన్ దేశంలోని టైర్ అనే న‌గ‌రంలో శ‌నివారం భారీ పేలుడు సంభ‌వించింది.

ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్రగాయాల పాల‌య్యార‌ని 27మంది మ‌ర‌ణించార‌ని స్థానిక మీడియా తెలిపింది. 
 
ఈ పేలుడు ద‌క్షిణ లెబ‌నాన్‌లోని ఓ పాలస్తీనా రెఫ్యూజీ క్యాంప్‌లో జ‌రిగింది. లెబ‌నాన్‌లో ప‌లు పాలస్తీనా శిబిరాలు ఉన్నాయి. వాటిలో బుర్జ్ అల్ షెమాలీ క్యాంప్‌లో ఈ పేలుడు సంభ‌వించింది. ఈ శిబిరం హ‌మాస్ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో ఉంది.
 
ఆ క్యాంప్‌లోని హ‌మాస్ ఆయుధాల నిలువ గ‌దిలో ఈ పేలుడు జ‌రిగింద‌ని, ఇప్ప‌టికిదాకా పేలుడు గ‌ల కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments