Webdunia - Bharat's app for daily news and videos

Install App

33 వేల మందిని మింగేసిన సముద్రం.. ఎక్కడ?

భూమండలంపై ఉన్న సముద్రాల్లో మధ్యదరాసముద్రం ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ సముద్రం ఏకంగా 33 వేల మందిని మింగేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గంలో యూరోపియన

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (15:38 IST)
భూమండలంపై ఉన్న సముద్రాల్లో మధ్యదరాసముద్రం ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ సముద్రం ఏకంగా 33 వేల మందిని మింగేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గంలో యూరోపియన్‌ యూనియన్‌‌లోని వివిధ దేశాలను చేరుకునేందుకు మధ్యదరాసముద్ర మార్గాన్ని ఎంచుకుంటారు. 
 
ఇలా ఈ సముద్రజలాల్లో ప్రయాణిస్తూ ఏకంగా, 33,000 మంది జలసమాధి అయ్యారని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో మధ్యదరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు తెలిపింది. 2000 నుంచి 2016 వరకూ మధ్యదరా సముద్రం గుండా ప్రయాణిస్తూ వీరంతా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటనలో తెలిపింది.
 
అయితే యూరోపియన్ యూనివర్శిటీ సముద్ర పరిశోధకులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వాస్తవానికి మధ్యదరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటగానే ఉంటుందని చెపుతున్నారు. మృతుల్లో చాలా మంది లెక్కల్లోకి తీసుకోలేదని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments