Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ విమానాన్ని పడగొట్టడానికి మిగ్-21 కుదేలైంది... 10 రోజుల్లో అయిపోతాయ్...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (21:01 IST)
భారత భద్రతా దళాల గురించి న్యూయార్క్ టైమ్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పూర్తిస్థాయి యుద్ధం వస్తే 10 రోజుల్లో భారత ఆయుధాగారం మొత్తం ఖాళీ అయిపోతుందని ప్రస్తావించింది. పాక్, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ పత్రిక దక్షిణాసియా స్టాఫ్‌ కరస్పాండెంట్‌ మరియా-అబీ-హబీబ్‌ ఈ కథనాన్ని వ్రాసారు. 
 
పాతకాలపు ఆయుధాలు ఈతరం యుద్ధ అవసరాలకు పనికిరావని భారత్ గమనించాలని పేర్కొన్నారు. పదాతి దళాలు, వాయు, నౌకా సేనల్లో మానవ వనరులపరంగా భారత్‌ ముందంజలో ఉన్నప్పటికీ, బలహీన స్థితిలో ఉన్న పాక్ విమానాన్ని ఎదుర్కొనే క్రమంలో మిగ్-21 కుదేలైందని చెప్పారు. 
 
భారత్ ఆయుధ సంపదలో 68% పాతవే ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి సంఘం (రక్షణ) సభ్యుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సైన్యం 21వ శతాబ్దపు యుద్ధాన్ని కూడా దశాబ్దాల క్రితం నాటి ఆయుధాలతో చేయాల్సి వస్తోందని ఆవేదన చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments