Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో కొత్త ఆశ్రమాలు.. నిత్యానంద పక్కా ప్లాన్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:59 IST)
వివాదాస్పద గురువు నిత్యానంద సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ భక్తులకు ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన భక్తుల కోసం కైలాసం అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించారు. అక్కడ వివిధ దేశాల్లోని తన శిష్యులతో, భక్తులతో మాట్లాడుతున్నానని ప్రకటించారు. 
 
ఇప్పటి వరకు కైలాష్ దీవిపై ఎన్నో ఊహాగానాలు వచ్చినా ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త సమాచారం హల్ చల్ చేస్తోంది. అంటే పసిఫిక్ మహాసముద్రంలోని కోస్టారికా దీవుల్లో ఒకదానిలో కైలాస ఉందని చెబుతోంది. 
 
ఇటీవల కైలాష్ అధికారిక వెబ్‌సైట్‌లో, యూఎస్ఏ కైలాష్‌ను గుర్తించిందని పేర్కొంది. దీనికి సంబంధించి అమెరికాలోని న్యూజెర్సీలోని కైలాస, నెవార్క్ మధ్య ఒప్పందం కుదిరిన ఫొటోలను నిత్యానంద శిష్యులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
 
దీనికి సంబంధించి అమెరికాలోని న్యూజెర్సీలోని కైలాస, నెవార్క్ మధ్య ఒప్పందం కుదిరిన ఫొటోలను ఆయన శిష్యులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
 
కైలాష్ అధికారిక వెబ్‌సైట్ ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని కొన్ని నగరాలు, కొన్ని విదేశీ నగరాలతో వాణిజ్య ఒప్పందాలను ప్రకటించింది. పలు దేశాల్లోని పెద్ద నగరాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్న నిత్యానంద.. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించి కైలాసానికి ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments