Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత విషమంగా నిత్యానంద ఆరోగ్యం : శ్రీలంక వర్గాలు

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:14 IST)
వివాదాస్పద, ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆరోగ్యం మరింత విషమంగా ఉందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. అందువల్ల ఆయనకు అత్యవసరంగా చికిత్స చేయాలని తెలిపింది. ప్రస్తుతం నిత్యానంద పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
గత 2010లో అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిత్యానంద స్వామి ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే, కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు. 
 
ఈ క్రమంలో ఈక్వెడార్ దేశంలోని ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అనే పేరు పెట్టారు. ఈ దేశానికి అధ్యక్షుడు తానేనని, తన దేశానికి ఎవరైనా రావొచ్చని ప్రకటించారు. పైకా, కైలాస్ దేశానికి కొత్త కరెన్సీ కూడా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments