Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చిపట్టిన ముసలోడు ట్రంప్... మరణాన్ని కానుకగా ఇస్తాం : ఉత్తర కొరియా

ఉత్తర కొరియా మరోమారు గర్జించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ట్రంప్ ఓ పిచ్చిపట్టిన ముసలోడని, ఆయనకు మరణాన్ని కానుకగా ఇస్తామని ప్రకటించారు.

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (12:21 IST)
ఉత్తర కొరియా మరోమారు గర్జించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ట్రంప్ ఓ పిచ్చిపట్టిన ముసలోడని, ఆయనకు మరణాన్ని కానుకగా ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర కొరియా ఓ ఫొటోను విడుదల చేసింది. ఈ ఫోటో ట్రంప్‌ను తల్లకిందులుగా వేలాడదీయగా, ఆయన నోటి నుంచి రక్తం కారుతున్నట్టుగా ఉంది. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాము మరణాన్ని కానుకగా ఇవ్వనున్నామని అందులో పేర్కొన్నారు. "పిచ్చి పట్టిన స్థితిలో ఉన్న ముసలోడు ట్రంప్‌కు మరణాన్ని అందించాల్సి వుంది" అన్న క్యాప్షన్ ఈ ఫొటోపై ఉంది. ఈ ఫొటో ఇప్పుడు ఉత్తర కొరియా మీడియాలో చక్కర్లుకొడుతోంది. గత నెలలో యూఎస్ బాంబర్లను పేల్చివేస్తున్నట్టు, ఆ తర్వాత అమెరికా నగరాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు గ్రాఫిక్స్ చేసిన వీడియోలను ఉత్తర కొరియా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments