Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సంగతి తెలీదు... అర్థగంటలో 30 కోట్ల మందిని లేపేస్తాం... అమెరికా వార్నింగ్

ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు.

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (14:12 IST)
ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. 
 
ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ అలా వెనక్కి తీసుకున్నాడో లేదో అమెరికా రక్షణ కార్యదర్శి బాంబు లాంటి మాటలు ప్రయోగించారు. జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ... తాము ఎంతో సంయమనం పాటిస్తున్నామనీ, తాము గనుక రంగంలోకి దిగితే 30 సెకన్లకు 30 వేల మంది వంతున అర్థగంటలో 10 కోట్ల మందిని హతమార్చగలమని హెచ్చరించారు. 
 
తాము ఉపయోగించే అణ్వాయుధం దెబ్బకు శవాలు దిబ్బలుదిబ్బలుగా తేలుతాయనీ, ఉ.కొరియా శవాల దిబ్బగా మిగులుతుందని అన్నారు. కానీ తాము ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం పొరుగు దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని, అందుకే సంయమనం పాటిస్తున్నామని అన్నారు. మరి ఈయన వ్యాఖ్యలను వింటే ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడోనన్నది చర్చనీయాశంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments