Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో రక్తం బొట్టు చిందినా.. రక్తం ఏరులై పారడం ఖాయం: రషీద్ వార్నింగ్

యూరీ ఘటన నేపథ్యంలో భారత్‌ను పాకిస్థాన్ హెచ్చరించింది. జమ్మూకాశ్మీర్‌లో రక్తం బొట్టు చిందినా రక్తం ఏరులై పారడం ఖాయమని పాకిస్థాన్ సమాచారశాఖా మంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. యూర

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:55 IST)
యూరీ ఘటన నేపథ్యంలో భారత్‌ను పాకిస్థాన్ హెచ్చరించింది. జమ్మూకాశ్మీర్‌లో రక్తం బొట్టు చిందినా రక్తం ఏరులై పారడం ఖాయమని పాకిస్థాన్ సమాచారశాఖా మంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. యూరీ ఘటన తర్వాత పాకిస్థాన్‌ను భారత్ ఏకాకిని చేస్తుందని విమర్శించారు. నిజమైన క్రూరులే ఏకాకులు అవుతారని పేర్కొన్న రషీద్, శ్రీనగర్‌లో అశాంతి నెలకొన్నన్ని రోజులు న్యూఢిల్లీ కూడా ప్రశాంతంగా ఉండబోదని వార్నింగ్ ఇచ్చారు.  
 
ఇదిలా ఉంటే.. యూరీ ఘటనపై పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూరీ ఘటన అనంతరం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు.. యుద్ధవాతావరణం నెలకొంటే.. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లండన్‌లో హాలీడే ట్రిప్‌లో ఎంజాయ్ చేశారని దుయ్యబట్టారు. 
 
ఇస్లామాబాద్‌లో మాజీ క్రికెటర్, అయిన ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ... తూర్పు సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్న దశలో ప్రధాని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, అమెరికా వెళ్లిన నవాజ్ షరీఫ్, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ, కాశ్మీర్‌లో భారత్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments