Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే బహిరంగ ఉరి

Webdunia
ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (12:07 IST)
పాకిస్థాన్‌లో ఇటీవల లైంగిక వేధింపు కేసులు ఎక్కువవుతాయి. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది.

పాకిస్థాన్‌లో ఇప్పటివరకు ఉరిశిక్షలు అమలులో వున్నాయి. కానీ బహిరంగ ఉరి అమలులో లేదు. ఈ నేపథ్యంలో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లను బహిరంగంగా ఉరితీయాలనే తీర్మానాన్ని పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికమంది సభ్యులు ఓటేశారు. 
 
చైల్డ్ కిల్లర్స్, రేపిస్టులకు ఉరిశిక్ష విధించడమే కాదు, వారిని బహిరంగంగా ఉరి తీయాలని పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ అక్కడి అసెంబ్లీలో తీర్మానాన్ని సమర్పించారు. ఈ తీర్మానాన్ని మెజారిటీ శాసనసభ్యులు ఆమోదించినప్పటికీ.. ప్రభుత్వం దీన్ని సమర్థించలేదని మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి తెలిపినట్టు సమాచారం.  
 
మరణశిక్షపై తాత్కాలికంగా ఆపేయాలని మానవ హక్కుల సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. తాత్కాలిక నిషేధాన్ని అమలుచేసిన తరువాత పాకిస్తాన్‌లో పిల్లల లైంగిక వేధింపుల కేసులు బాగా పెరిగాయి. దాంతో ఇప్పుడు కొత్తగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం