Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధం... తగిన బుద్ధిచెబుతామంటున్న పాక్ ఆర్మీ జనరల్

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (12:17 IST)
భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు. 
 
పాకిస్థాన్‌తోక జాడిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా స్పందించారు. 
 
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు తమ దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయన్నారు. భారత్ దుస్సాహసానికి దిగితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 
 
భారత్ చెబుతున్న సర్జికల్ స్ట్రయిక్స్ అంతా ఒట్టిదేనని ఆయన కొట్టిపడేశారు. మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు సిద్ధమన్న భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments