Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు శాపంగా మారారు: ముషారఫ్ ఆరోపణ

పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (11:11 IST)
పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోపించారు. పాకిస్థాన్ దేశం పట్ల మోదీ శాపంగా పరిణమించారని ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ వల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ ఏకాకిగా మారుతోందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ సమాజాన్ని దౌత్యపరంగా మోదీ తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నారని ముషారఫ్ అన్నారు. 
 
నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ గూఢచారి కాదని భారత్ వాదిస్తున్న నేపథ్యంలో.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థ అని మనమెందుకు చెప్పాలని ముషారఫ్ ప్రశ్నించారు. లష్కరే తాయిబా, జమాద్ ఉద్దవాలు దేశ భక్తి గల సంస్థలని ఇటీవలన ముషారఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఈ సంస్థల కార్యకర్తలు దేశం కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారని ఆయన అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కు కూడా ఆయన మద్దతు పలికారు. తన హయాంలో పాకిస్థాన్ దౌత్యనీతి దూకుడుగా ఉండేదని.. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు ఏమాత్రమైనా గౌరవం ఉందా? అంటూ ప్రశ్నించారు. పాకిస్థాన్ దౌత్యనీతికి కాలం చెల్లిపోయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments