Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల దూరంగా హఫీజ్ పార్టీ.. మోదీని చంపేస్తారట.. అమెరికా, భారత్‌ దేశాల్లో?

భారత్, అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుందని.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ)

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (16:46 IST)
భారత్, అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుందని.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) హపీజ్ సయీద్ అనుచరుడు మౌలానా బషీర్ అహ్మద్  వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఇజ్రాయెల్ దేశాలు ముక్కలు కావడం తథ్యమన్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఉమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేలింది. ఇటీవలే మిల్లీ ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీని సయీద్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
కానీ ఇంత వరకు పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సయీద్ పార్టీ అభ్యర్థులు అల్లాహూ అక్బర్ తెహ్రీక్ (ఏఏటీ) పార్టీ తరపున పోటీ చేయబోతున్నారని సమాచారం. ఏఏటీ పార్టీ తరపున సయీద్ అనుచరులు ఎన్నికల్లో పోటీ చేస్తారని జమాత్ ఉద్దవా నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో 200 మంది హఫీజ్ అనుచరులు ఎన్నికల బరిలోకి దిగుతారని.. వీరికి ఏఏటీ టిక్కెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments