Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తాం.. ఆలయాల్లో గంటలు మోగవు : పాకిస్థాన్

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:24 IST)
ఈనెల 14వ తేదీన జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. దీంతో పాకిస్థాన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అయితే, తమపై భారత్ యుద్ధానికి దిగితే తాము కూడా యుద్ధం చేసేందుకు సిద్ధమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీంతో పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మరింతగా రెచ్చిపోచారు. పాక్ వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఎంతమాత్రం లేదన్నారు. 'మనసులో దుష్ట తలంపుతో పాకిస్థాన్ వైపు చూస్తే వాళ్ల గుడ్లు పీకేస్తాం. ఆ తర్వాత పక్షుల కిలకిలరావాలూ ఉండవు, ఆలయాల్లో గంటలూ మోగవు' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments