Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా ఉగ్రరూపం.. వేలల్లో కొత్త కేసులు నమోదు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (09:35 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో ఇపుడు కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశంలోని వూహాన్ నగరంలో కరోనా పురుడు పోసుకున్న తర్వాత ఇంతటి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శనివారం ఒక్క రోజే చైనా దేశ వ్యాప్తంగా ఏకంగా 24,326 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. షాంఘైలో 12 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 
 
రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంభిస్తున్న జీరో కోవిడ్ విధానం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే లాక్డౌన్‌తో పాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments