టీవీ యాంటీనాపై కొండచిలువ.. నోటివద్ద పక్షి.. పైథాన్ పాట్లు చూడతరమా? (Video)

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:33 IST)
కొండచిలువ (పైథాన్).. దీని చూస్తేనే వళ్లు జలదరించిపోతుంది. పైగా, ఇది మనుషులు, జంతువులు, పక్షులు.. ఇలా దేన్నైనా మింగేస్తుందన్న పేరుంది. తన నోటికి ఏది దొరికినా దాన్ని వదలకుండా మింగేయగలదు. ఇందుకోసం ఎన్నో సాహసాలూ చేస్తుంది. ఒక్కోసారి తన కంటే పెద్ద జంతువులను కూడా మింగేందుకు ప్రయత్నిస్తుంది. 
 
తాజాగా ఓ కొండచిలువ కూడా ఇలాగే ఓ పక్షిని మింగేయబోయింది. పక్షి చూస్తే కాస్త పెద్దగానే ఉంది. అది తన నోటికి చిక్కడంలేదు. ఓ ఇంటిపైన ఉన్న టీవీ యాంటీనా మీద ఉన్న ఆ పక్షిని ఏదో విధంగా పట్టేసి చంపేసింది. కానీ, దాన్ని మింగడానికి తెగ ఆయాస పడింది. అదిదాన్ని మింగడం కోసం పడుతున్న పాట్లు చూసిన ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments