Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఆ చేపను నిలువునా 2 ముక్కలు చేసినా.. పైకి ఎగురుతూ?: (Video)

జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా దట్టించి వండేందుకు సిద్ధం చేయాలనుకున్నారు. చేపను తీసుకొచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. ఆ చేపను నిలువుగా రెండు ముక్క

Webdunia
గురువారం, 13 జులై 2017 (15:12 IST)
సోషల్ మీడియా ప్రభావం, యూట్యూబ్ మహాత్యం కారణంగా ఏ చిన్న ఘటన జరిగినా అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చేస్తోంది. ప్రాణాలతో వున్న కోళ్ళను, మేకలను మాంసం కోసం మెడ కత్తిరించేటప్పుడు.. అవి రెండు, మూడు నిమిషాల పాటు విలవిల్లాడటం.. ఆపై ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు గ్రామాల్లో చూసేవుంటాం. ఇలాంటి సీనే జపాన్‌లో జరిగింది. అయితే అక్కడ చేప రెండు ముక్కలైనప్పటికీ చావలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా దట్టించి వండేందుకు సిద్ధం చేయాలనుకున్నారు. చేపను తీసుకొచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. ఆ చేపను నిలువుగా రెండు ముక్కలు చేసినప్పటికీ అది పైకి ఎగురుతూ.. కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు నిమిషాల పాటు కొట్టుకున్న ఆ చేప.. చివరకు ప్రాణాలు విడిచింది. ఈ వీడియోను మీరూ చూడండి
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments