Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమాలియా రాజధాని రక్తసిక్తం ... మొగదిషులో మారణహోమం

ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (07:18 IST)
ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
నిత్యం రద్దీగా ఉండే కె-5 కూడలిలోని సఫారీ బయట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో దాడి చేశారు. శక్తిమంతమైన ఈ పేలుడుకు సమీపంలోని భవనాలు తునాతునకలయ్యాయి. ప్రజల శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి. మృతదేహాలు కాలి గుర్తుపట్ట లేనంతగా మారిపోయాయి. రక్తమోడుతున్న శరీరాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. 
 
ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 300కి చేరుకుంది. పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అల్-షబాబ్' ఈ దాడికి పాల్పడినట్టు ప్రభుత్వ అనుమానిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments