Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదికపైనే అగ్నికి ఆహుతైన గాయని.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (09:52 IST)
ఓ గాయని వేదికపైనే అగ్నికి ఆహుతైంది. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లో సంభవించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌లు కలిసి సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా  బృందంతో సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అపుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా బాణాసంచా పేలిపోయింది. దీంతో వేదికకు మంటలు అందుకుని గాయని సజీవదహనమైంది.
 
ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు... బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ రెండు రాకెట్లు వేదికపై దూసుకు వచ్చాయి. ఒకటి ఏకంగా ఆమె కడుపులోకి దూసుకుపోయింది. దీంతో వేదిక మీద ఒక్కసారిగా పేలుడు, సంభవించి మంటలంటుకోవడంతో ఆ మంటల్లో జోయానా చిక్కుకు పోయారు. 
 
అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేస నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. జోయానా ఆకస్మిక మరణంపై గ్రూప్‌ ప్రమోటర్లు, హాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments