Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో అశాంతి... 10 రోజుల పాటు ఎమర్జెన్సీ

పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వ

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (17:03 IST)
పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వెల్లడించారు.
 
సెంట్రల్ శ్రీలంకలో అతి పెద్ద నగరమైన క్యాండీలో గత వారం రోజులుగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. మైనార్టీ వర్గీయుల(ముస్లిం ప్రజలు)పై మెజారిటీ వర్గాల(బౌద్ధమతం ప్రజలు)కు చెందినవారు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ఇంకా జాప్యం చేస్తే పరిస్థితి చేజారిపోతుందని భావించిన శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన... అత్యవసరంగా దేశ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంత దేశ వ్యాప్తంగా సైనిక బలగాలను మొహరించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments