Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక ఆర్థిక సంక్షోభం: పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

Webdunia
శనివారం, 9 జులై 2022 (18:35 IST)
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కర్ఫ్యూ కాస్త సడలించగానే.... శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే నివాసంలోకి నిరసనకారులు శనివారం ఉదయం దాడి చేయడంతో పారిపోయినట్లు సమాచారం. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు.

 
ఆ తర్వాత లంక అగ్రనేత తప్పించుకున్నారని రక్షణ వర్గాలు పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. శ్రీలంక జెండాలను మోసుకెళ్లిన వేలాది మంది నిరసనకారులు తీవ్రమైన ఇంధన కొరత కారణంగా రోడ్లపై వచ్చారు. మరికొందరు సైకిళ్లపై ర్యాలీగా వచ్చారు. అనేక మంది రాజధాని కొలంబోలోని నిరసన చేస్తూ రోడ్లపై ఆందోళన చేసారు.

 
శ్రీలంక పోలీసులు రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. నిరసనకారులు రాజపక్సేనే ఆర్థిక ఇబ్బందులకు కారణమని ఆరోపించారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments