Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు సందేశం ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించిన శ్రీలంక మంత్రి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:26 IST)
శ్రీలంక మంత్రి అరుందిక పెర్నాండో ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. దేశంలో కొబ్బరికాయ కొరత ఉందని ఆ లోటును అధికమించాల్సి ఉందని సందేశాన్ని రైతులకు ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతు న్నాయి.
 
శ్రీలంకలో కొబ్బరికాయలకు అత్యధికంగా డిమాండు ఏర్పడ్డాయి. 700 మిలియన్ల కొబ్బరికాయలు లోటు ఏర్పడిందని తెలిపారు. స్థానిక పరిశ్రమ దేశీయ అవసరాల కోసం కొబ్బరికాయల వినియోగం పెరిగినందున డిమాండు ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి ఖాలీ స్థలంలో కొబ్బరి పంట సాగు చేయాలని రైతులకు పెర్నాండో పిలుపునిచ్చారు.
 
కొబ్బరి పంటలను విస్తృతంగా సాగుచేసి పరిశ్రమకు దన్నుగా నిలవడమే కాకుండా దేశానికి విదేశీ మారకద్రవ్యం అర్జించడంలో తోడ్పాటు అందించాలని సూచించారు. కాగా పెర్నాండో కొబ్బరి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే ఆధునిక పరికరం సాయంతో చెట్లు ఎక్కారు. దాంతో ఓ చేతిలో కొబ్బరికాయతో ఆయన ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments