Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు.. జీలం నదిలో కొట్టుకుపోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పో

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (16:09 IST)
స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని జీలం నదీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చెందిన అలీ అబ్రార్ స్నేహితులతో స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు. జోరుగా ప్ర‌వ‌హిస్తున్న జీలం న‌దిని ఈదుతూ దాటితే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ఫ్రెండ్స్ చెప్పడంతో.. దూకి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. 
 
నదిలోకి దూకేందుకు ముందు స్నేహితులతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించిన ఆ యువకుడు.. నీళ్లల్లోకి దూకిన తర్వాత ప్రవాహ ధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. ఇతని మృతదేహం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో అలీ తండ్రి ఫిర్యాదు మేరకు అతని స్నేహితులు ఒసామా, త‌ల్హా, జెష‌న్‌, షోయ‌బ్‌, రాహ‌త్‌ల‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments