Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతోనే ఉ.కొరియా గజగజ... అమెరికా-జపాన్ ఆ మాట చెప్పాలి...

ఉత్తర కొరియా అటు అమెరికాతో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలను భయపెడుతూ అణుబాంబు ప్రయోగిస్తామని చెపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పిలిప్ఫీన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ స్పందించారు. అణు యుద్ధంతో కలిగే ప్రయోజనం ఏమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (18:22 IST)
ఉత్తర కొరియా అటు అమెరికాతో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలను భయపెడుతూ అణుబాంబు ప్రయోగిస్తామని చెపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పిలిప్ఫీన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ స్పందించారు. అణు యుద్ధంతో కలిగే ప్రయోజనం ఏమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ జపాన్, అమెరికా దేశాలతో తమకు ఎలాంటి ముప్పు లేదని ఆ దేశాలు ఉ.కొరియాకు హామీ ఇస్తే ఈ ఉద్రిక్తత తగ్గుతుందని డ్యూటెర్ట్ చెప్పుకొచ్చారు. 
 
భయపెడుతున్న ఉత్తర కొరియా నోరు మూయించాలంటే ఒక్క చైనాతోనే సాధ్యమని ఆయన అన్నారు. చైనా కలుగజేసుకుంటే ఉ.కొరియా గజగజ వణికిపోతుందని అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనను ఎద్దేవా చేస్తూ డ్యూటెర్ట్ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. కానీ త్వరలో ఈ నేతలు ఇద్దరూ సమావేశం కాబోతున్నారు. ఈయన వైఖరికి ఇతర దేశాలు విస్తుబోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments