Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిమింగలాలు సముద్రంలోనే వుండవట.. నడుస్తాయ్.. పరిగెడుతాయట..

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:07 IST)
సముద్రంలో నివసించే అతిపెద్ద జీవి అయిన తిమింగలం నీళ్లలో నివాసం వుంటుందని అందరికీ తెలిసిందే. కానీ సముద్రంలో నివసించే ఈ అతిపెద్ద జీవి అయిన తిమింగిలానికి ఒకప్పుడు నాలుగు కాళ్లు ఉండేవట. ఇవి అప్పట్లో ఉభయచర జీవులుగా ఉండేవని తాజాగా లభ్యమైన శిలాజాలను బట్టి శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
పెరూలో లభ్యమైన ఈ తిమింగలం అవశేషం భారత్, పాకిస్థాన్ అవతల పసిఫిక్ ప్రాంతం, దక్షిణార్ధగోళంలో లభించిన మొట్టమొదటి శిలాజమని శాస్త్రవేత్తలు తెలిపారు. 43 మిలియన్ సంవత్సరాల నాటిదిగా చెప్తున్న ఓ శిలాజం పెరూలో లభ్యమైంది. 13 అడుగుల పొడువున్న దీనికి నాలుగు కాళ్లు వుండటంతో శాస్త్రవేత్తలు షాకయ్యారు. 
 
అంతేకాకుండా తిమింగలాలు పూర్తిగా నీటికి పరిమితం కావడానికి ముందు భూమిపైనా సంచరించేవని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇవి నడవటం కాదు.. పరిగెత్తేవి కూడా చేసేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏడుగురు శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments