Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబి ఎయిర్ పోర్టు కేంద్రంగా ఉగ్రవాదుల దాడి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (17:07 IST)
గల్ఫ్ దేశాల్లో ఒకటైన అబుదాబిలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడులు ప్రత్యక్షంగా కాకుండా డ్రోన్ల సాయంతో జరిపారు. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్ల సాయంతో యెమెన్ ఉగ్రవాదులు ఈ దాడికి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఈ ఎయిర్‌పోర్టులోని మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెండు ఆయిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెలరేగాయి. అలాగే, కొత్త విమానాశ్రయ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, అబుదాబి పోలీసులు వెల్లడించారు. గత 2019, సెప్టెంబరు నెల 14వ తేదీన సౌదీ అరేబియాలో రెండు కీలక స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఇలాంటి దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments