Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.8 తీవ్రతగా నమోదు

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:48 IST)
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో దక్షిణ టర్కీలోని నూర్దగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైవుందని జర్మన్ రీసెర్స్ సెంటర్ ఫర్ జియో సైన్సెన్స్ తెలిపింది. భూకంప కేంద్రాన్ని నుర్దగీ పట్టణానికి 7 కిలోమీటర్లదూరంలో గుర్తించారు. 
 
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్టు పేర్కొంది. దీని ప్రభావం సైప్రస్, గ్రీస్, జోర్డాన్, లెబనాన్‌లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, భూకంప ప్రభావంతో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. అయితే, ఈ భూకంపం ప్రభావం కారణంగా ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమికంగా అందుతున్న సమాచారం అలాగే, 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments