Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలాల కింద ప్రాణాలతో బయటపడుతున్న చిన్నారులు

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (14:12 IST)
Earthquake
టర్కీ, సిరియా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఫోటోలను చూసి ప్రపంచ దేశాలు ఆ దేశ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
మంచంపై నిద్రస్తూనే శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఓ 15 ఏళ్ల బాలిక చేయి పట్టుకుని ఆమె తండ్రి నిశ్చేష్ఠుడై కూర్చున్న తీరు చూపరుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
 
మెసట్‌ హన్సర్‌ అనే వ్యక్తి కుటుంబం భూకంపంలో చిక్కుకుపోయింది. భూకంపం వచ్చినప్పుడు హన్సర్‌ బయట ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. మిగిలినవారంతా శిధిలాల్లో సమాధి అయ్యారు.
 
మరోవైపు శిధిలాల తొలగింపు కార్యక్రమాన్ని సహాయక బృందాలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. ఈ సందర్బంగా చిన్నారులు అనేక మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. తల్లిదండ్రుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు కంటతడిపెట్టిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments