Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజిటింగ్, స్టూడెంట్ వీసా ధరలను పెంచిన బ్రిటన్...

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (12:26 IST)
బ్రిటన్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులపై వీసా ఫీజుల భారం మోపింది. ఆకస్మికంగా విజిటింగ్, స్టూడెంట్ వీసా ధరలను పెంచేసింది. విద్యార్థుల వీసా ధర రూ.50,428కి పెంచేసింది. అలాగే, విజిటింగ్ వీసా ధరను రూ.11,835కు పెంచినట్టు పేర్కొంది. గతంతో పోల్చితే ఈ ధరలు 15 శాతం నుంచి 20 శాతం మేరకు పెంచేసింది. 
 
ఈ పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆరు నెలల లోపు విజిటింగ్ వీసా రుసుం గతంలో 100 పౌండ్లు ఉంటే ఇపుడు అది 115 పౌండ్లకు పెంచేసింది. విద్యార్థి వీసా రుసుం గతంలో 363 పౌండ్లు ఉంటే ఇపుడు అది 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
 
భారత కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే తాజా పెంపుతో విజిటింగ్ వీసా దరఖాస్తు పీజు రూ.11,835, విద్యార్థి వీసా ధర రుసుం రూ.50,428కు పెంచింది. పెరిగిన ధరలు భారత విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. యూకే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వర్క్, విజిటింగ్ వీసాల ధరలు 15 శాతం, ప్రాధాన్య, స్టడీ, స్పాన్సర్‌షిప్ ధరల్లో 20 శాతం పెరుగుదల కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments