Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (12:31 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి 17 రోజులకు చేరింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సేనలు గట్టిపట్టు సాధించలేకపోతున్నారు. ఈ క్రమంలో రష్యా సేనలు మెలిటో‌పోల్ నగర మేయర్‌ను కిడ్నాప్ చేశారు. 
 
మరోవైపు, ఉక్రెయిన్ దేశంలోని కీలక నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. బాంబు దాడులతో పలు నగరాలు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఉక్రెయిన్ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వలస పోతున్నారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో పలు నగరాలు రష్యా సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయాయి. 
 
ముఖ్యంగా, మెలిటోపోల్, ఖేర్సన్, బెర్దీయాన్స్క్, స్టారబిలిస్క్, నోవోప్స్‌కోవ్ వంటి నగరాలు ప్రస్తుతం రష్యా దళాల ఆధీనంలో ఉన్నాయి. అయితే, ఆయా నగరాలకు చెందిన పౌరులు మాత్రం రష్యా బలగాలను ధీటుగానే ఎదిరిస్తూనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో మెలిటోపోల్ మేయర్‌ను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవాన్ కిడ్నాప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఇది యుద్ధనేరమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments